Too Hot in Andhra Pradesh
మండుతున్న ఎండలు రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్, రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల, హన్మకొండ, నిజామాబాద్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, నందిగామ, ఒంగోలు, విజయవాడ, భద్రాచలం, మెదక్, నల్గొండలలో 44 డిగ్రీలు, నెల్లూరు, తిరుపతిలలో 43 డిగ్రీలు, [...]





